వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. చివరి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో కళాశాలను చేర్చనున్నట్లు పేర్కొన్నారు.
మూడు కోర్సులతో కళాశాల ప్రారంభానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కౌన్సెలింగ్లో భాగంగా ఆగస్టు 1న ధ్రువపత్రాల పరిశీలన, 1-2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 5న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

