వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాదాపూర్లో రెండు దుకాణాలపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేసి రూ.3 లక్షల విలువైన 150 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీలోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ-సిగరెట్లు లభించాయి.
దేశంలో ఈ-సిగరెట్ల విక్రయం చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. 2019 ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) కింద ఈ-సిగరెట్ల ఉత్పత్తి, విక్రయం, పంపిణీ, నిల్వ, ప్రకటనలపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది.
Comments
Loading comments...

