వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మేయర్ సీటుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు ఖరారు కాకపోయినా ఆశావహులు పదవిపై కన్నేశారు. కూటమిలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది.
పొత్తులో భాగంగా మేయర్ పదవి జనసేనకు దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఇద్దరు ముఖ్య నేతల మధ్య వర్గపోరు ఉండగా, టీడీపీ నేతలు కూడా పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. YCP వ్యూహంపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

