వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు దాణా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.
R&R ప్యాకేజీతో పాటు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, మూగజీవాలకు దాణా అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.
Comments
Loading comments...

