Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వీరారెడ్డి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:19 PM మార్కాపురంGeneral
మార్కాపురం కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వీరారెడ్డి - Udayam
బీజేపీ కిసాన్ మోర్చా మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా దోర్నాల మండలానికి చెందిన సీనియర్ నాయకుడు సురవరం గండి వీరారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు ప్రకటన విడుదల చేశారు. పార్టీలో ఆయన అనుభవం, క్షేత్రస్థాయిలో చురుకైన కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వీరారెడ్డి నియామకంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...