వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయపర్తిలో వాహనం ఢీకొని మృతి చెందిన గారే వీరయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట మార్చురీకి తరలించగా.. ఎలుకలు ఓ కన్నును కొరికేశాయి.
మార్చురీలో కనీస వసతులు లేకపోవడంపై మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

