Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన భారీ ర్యాలీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 5:07 PM నిర్మల్General
లక్ష్మణ్ చాంద మండలంలోని పలు గ్రామాలలో వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజాపాలన సందర్భంగా భారీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నిర్మల్ లో జరుగుతున్న కాంగ్రెస్ భారీ ర్యాలీ ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఈ సందర్భంగా తరలి వెళ్లారు.

Comments

G
Loading comments...