Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

Follow Udayam on Google
ramesh kondur Sep 17, 2026 11:31 AM నిజామాబాద్General
మాజీ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం - Udayam
సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బి ఆర్ ఎస్ నాయకులు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు, తండాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు . కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం ద్వారా 3,146 గ్రామ పంచాయతలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు .

Comments

G
Loading comments...