వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన వైకాపా సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, చేయని నేరానికి తమను జైలుకు పంపినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వ 'రెడ్ బుక్' రాజ్యాంగ విధానాలు, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, భవిష్యత్తులో ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

