వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవధారలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై బుధవారం తనిఖీలు నిర్వహించారు. సానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్, వార్డు సూపర్వైజర్ చిరంజీవి 16 షాపులను తనిఖీ చేశారు.
ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని రూ.12,000 జరిమానా విధించారు. ప్రత్యామ్నాయ వస్తువులు వాడాలని, తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

