వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 51వ వార్డు మాధవధార, సీతాన్న గార్డెన్స్ వద్ద గల కనకమహాలక్ష్మి ఆలయం వద్ద ప్రిన్స్ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో 36 అడుగుల విఘ్నేశ్వరుడును ఈ ఏడాది ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కమిటీ సభ్యులు పూర్తి చేశారు. కలకత్తా నుంచి ప్రత్యేక కళాకారులతో గత రెండు నెలలుగా మట్టితో విగ్రహాన్ని తయారు చేయించారు.
Comments
Loading comments...

