Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో రూ.153.47 కోట్లతో వాటర్‌గ్రిడ్‌

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 1:54 PM పల్నాడుGeneral
మాచర్లలో రూ.153.47 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ - Udayam
మాచర్ల పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ.153.47 కోట్లతో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్‌ నిర్మాణానికి శ్రీనివాస్‌ మహల్‌ సెంటర్‌లో శంకుస్థాపన చేశారు. అమృత్‌ స్కీం–2.0, యూఐడీఎఫ్‌ నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...