వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరుడీఎంహెచ్ఓ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ల నెలవారీ సమీక్ష సమావేశం అదనపు డీఎంహెచ్ఓ డా. జి. వెంకట ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. పీహెచ్సీల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు పెంచాలని, అనుమానితులకు RT-PCR పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గర్భిణీకి టీబీ, హెచ్ఐవీ పరీక్షలు చేయాలని తెలిపారు.
డెంగ్యూ, మలేరియా కేసులకు వెంటనే చికిత్స, హెచ్1ఎన్1 అనుమానితులను రుయాకు రెఫర్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

