Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

198 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 05, 2026 6:01 PM పోలవరంGeneral
198 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ - Udayam
ఏలూరు జిల్లాలో పోగొట్టుకున్న 198 మొబైల్ ఫోన్లను సైబర్ సెల్ పోలీసులు రికవరీ చేశారు. సుమారు రూ.5.82 లక్షల విలువైన ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేశారు. ఆధునిక ట్రాకింగ్ సాంకేతికతతో ఫోన్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్లు తిరిగి దొరకడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...