వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని డీఎస్పీ కోరారు.
Comments
Loading comments...

