వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్సభలో గందరగోళం మధ్య 'జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026' ఆమోదం పొందింది. ఆలస్యంగా జరిగే జనన, మరణాల నమోదు నిబంధనలను కఠినతరం చేసేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు.
ఇకపై ఏడాది దాటితే మేజిస్ట్రేట్ అనుమతి, రెండేళ్లు దాటితే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు తప్పనిసరి చేశారు. ప్రతిపక్షాల నిరసనల నడుమ ఉభయ సభలు ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడ్డాయి.
Comments
Loading comments...
