వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తకాలనీలో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కర్రి వెంకట నాగేశ్వరరెడ్డి (49), దుర్గాలక్ష్మి (42) దంపతులు గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు .
చిట్టీల వ్యవహారంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. మహిళ రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసు కేసు నమోదైనట్లు సమాచారం అందించారు.
Comments
Loading comments...

