Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్‌జైలర్

Follow Udayam on Google
sudheer Sep 07, 2026 8:58 PM కరీంనగర్General
రిమాండ్ ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు ₹10,000 లంచం తీసుకుంటూ హుజూరాబాద్ సబ్‌జైలర్ నాంపల్లి దేవేందర్, బంక్ ఆపరేటర్ హరీష్ ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ డీఎస్‌పీ నేతృత్వంలోని ఏసీబీ బృందం దాడి చేసి వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పీఆర్‌ఓ తెలిపారు.

Comments

G
Loading comments...