వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాలకు అనుకూల నివేదిక ఇవ్వడానికి రూ.50 వేలు డిమాండ్ చేసిన సంగారెడ్డి ఇంటర్మీడియట్ నోడల్ అధికారి గోవిందరామ్ ఏసీబీకి చిక్కారు.
కలెక్టరేట్లోని తన కార్యాలయంలో బాధితుల నుండి మిగిలిన రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Comments
Loading comments...

