వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఇంకుడు గుంతల లక్ష్యసాధలో భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా జడ్పీ సీఈఓ గణపతి నాయక్ సూచించారు. గురువారం మధ్యాహ్నం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యమంలో ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

