Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీపూర్‌లో పల్లె దవాఖాన ప్రారంభం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:04 PM జగిత్యాలGeneral
లక్ష్మీపూర్‌లో పల్లె దవాఖాన ప్రారంభం - Udayam
జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో రూ.25 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె దవాఖానల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 15 పల్లె దవాఖానలు మంజూరు కాగా 12 ప్రారంభించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...