వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల హౌసింగ్ బోర్డు వృద్ధాశ్రమంలో మధ్యాహ్నం 12:30 గంటలకు మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొంటారు. కోడుగల్ యాదయ్య కుమార్తె విశ్వవాణి జయంతి సందర్భంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేయనున్నారు.
అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.
Comments
Loading comments...

