Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం రవాణాలో రూ.192 కోట్ల దోపిడీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 20, 2026 9:11 PM అమరావతిGeneral
మద్యం రవాణాలో రూ.192 కోట్ల దోపిడీ - Udayam
మద్యం రవాణా టెండర్లలో రూ.192 కోట్ల అక్రమాలు జరిగాయని ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. నిబంధనలు మార్చి సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారని వెల్లడించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే రవాణా ఛార్జీలను కిలోమీటర్‌కు రూ.35కు పెంచినట్లు సిట్ నిర్ధరించింది. బినామీ కంపెనీలతో నామమాత్రపు పోటీ చూపిస్తూ, టెండర్లు లేకుండానే గడువు పొడిగించి

Comments

G
Loading comments...