Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాయపాలెం శివారులో పేకాట స్థావరంపై దాడి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 1:25 AM గుంటూరుGeneral
లింగాయపాలెం శివారులో పేకాట స్థావరంపై దాడి - Udayam
గుంటూరు నల్లపాడు సమీపంలోని లింగాయపాలెం చెరువు కట్ట వద్ద పేకాట ఆడుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,140 నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నల్లపాడు పోలీసులకు అప్పగించారు. అక్రమ జూద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...