వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "లీడర్షిప్ కాంక్లేవ్" సమావేశంలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు.
కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రసంగించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.
Comments
Loading comments...

