వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు ఇతరులను గౌరవించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ సూచించారు. ప్రధాని మోదీ విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవడంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ఆయన పరోక్షంగా స్పందించారు.
భారత్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని జైస్వాల్ తెలిపారు. పరస్పర గౌరవంతో ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం దౌత్య విధానంలో కీలకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

