Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లడ్డూ తయారీ విభాగాన్ని తనిఖీ చేసిన ఈవో

Follow Udayam on Google
hari Aug 16, 2026 3:24 PM రాజన్న సిరిసిల్లGeneral
లడ్డూ తయారీ విభాగాన్ని తనిఖీ చేసిన ఈవో - Udayam
వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ తయారీ విభాగంలో ఆదివారం ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నాణ్యమైన లడ్డూలను తయారీ చేసి , భక్తులు ఇబ్బందులు లేకుండా , పరిశుభ్రమైన వాతావరణంలో లడ్డూలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు

Comments

G
Loading comments...