వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ శ్రీభీమేశ్వర ఆలయంలోని లడ్డు కౌంటర్ను ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
లడ్డు , పులిహోర ప్రసాదాల నాణ్యతను పరిశీలించి, భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందేలా ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే కౌంటర్లలో పారిశుద్ధ్య పరిస్థితులు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ప్రసాదాల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకుంటూ , వారి సూచనలను సైతం స్వీకరించారు.
Comments
Loading comments...

