Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ లీక్‌ల అరికట్టేందుకే చట్టం: జితేంద్ర సింగ్

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Jul 28, 2026 3:08 PM అల్ ఇండియా జాతీయ
పేపర్ లీక్‌ల అరికట్టేందుకే చట్టం: జితేంద్ర సింగ్ - Udayam Digital
దేశంలో పరీక్షా పత్రాల లీక్‌లను పూర్తిగా అరికట్టేందుకే యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ చట్టం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనూ అనేకసార్లు పేపర్లు లీకయ్యాయని, కానీ వారు సంస్కరణలను పట్టించుకోలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...