వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ జులై 24తో ముగియనుంది. బిఎల్ఓలకు ఫామ్లు ఇవ్వకపోయినా, డిజిటలైజేషన్ పూర్తికాకపోయినా ఓటరు లిస్టులో పేరు తొలగించే ప్రమాదం ఉంది.
ఇప్పటికే 100% ప్రక్రియ పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. కాగా తెలంగాణలో ఈ గడువు ఆగస్టు 3 వరకు ఉంది.
Comments
Loading comments...

