Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో భూసమీకరణ

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 07, 2026 7:05 AM అమరావతిఆంధ్రప్రదేశ్
అమరావతిలో భూసమీకరణ - Udayam Digital
అమరావతిలో రైల్వే లైన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కోసం మరో 2,344.12 ఎకరాల భూసమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని విస్తరణలో భాగంగా కొత్త ప్రాంతాలను చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. రాజధాని విస్తరణకు 43 గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించే బాధ్యతను సుర్బానా–జురాంగ్‌ సంస్థకు అప్పగించారు. భూసమీకరణపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...