Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ వివాదం హత్య కేసు.. నిందితుడు రిమాండ్‌కు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 04, 2026 12:21 PM నిర్మల్ General
భూ వివాదం హత్య కేసు.. నిందితుడు రిమాండ్‌కు - Udayam
నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారంలో భూ వివాదం నేపథ్యంలో తమ్ముడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సాంకేతిక ఆధారాలతో 12 గంటల్లోనే నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ గోవర్ధన్‌రెడ్డి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్, ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.

Comments

G
Loading comments...