వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం ఎక్సైజ్ స్టేషన్ను గురువారం అసిస్టెంట్ కమిషనర్ పి. రామచంద్రారావు సందర్శించి మద్యం షాపుల లైసెన్సుదారులతో సమావేశమయ్యారు.
ఈ నెల 30తో లైసెన్సులు ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 21లోపు రెన్యువల్ ఫీజులు చెల్లించి మరో ఏడాది పాటు వ్యాపారం కొనసాగించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

