వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్యాణి మండలంలోని ఆదివాసీ గూడాలు అస్తిత్వం కోల్పోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి దెబ్బతింటుండగా, ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
ఆదివాసీ దినోత్సవం రోజున చట్టాలు, హక్కులపై మాట్లాడే అధికారులు, ప్రజాప్రతినిధులు తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిరిపుత్రులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

