Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన శ్రీహరిరావు

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 04, 2026 12:47 PM నిర్మల్ తెలంగాణ
కార్మిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన శ్రీహరిరావు - Udayam Digital
హైదరాబాద్‌లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామిని నిర్మల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు కలిశారు. నియోజకవర్గంలోని కార్మిక, ఉపాధి అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని శ్రీహరిరావు కోరారు.

Comments

G
Loading comments...