వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులపల్లి మండలం సాయన్నపేట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వాహన చోదకుడు ఎడమవైపు పడిపోగా, వెనుక కూర్చున్న గుగులోత్ ఉమ లారీ వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై ఎస్ఐ తిరుపతి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు.
Comments
Loading comments...

