వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి పట్డణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మణరావు (45) దుర్మరణం చెందారు.
స్దానికుల వివరాల ప్రకారం గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామానికి చెందిన ఆయన బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ కిందపడి చనిపోయారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లక్ష్మణరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

