వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లికి చెందిన శివాలయం పూజారి రవీంద్ర పాణిగ్రహీ క్యాన్సర్తో బాధపడుతున్నారు. చికిత్స ఖరీదైనది కావడంతో సిక్కోలు ఉద్దానం సేవాసమితి రూ.10 వేల సాయం అందించింది.
ఇతర దాతలు కూడా స్పందించి ఆదుకోవాలని సభ్యులు కోరారు.
Comments
Loading comments...

