Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాడర్ తో సమీక్షా సమావేశం నిర్వహించిన MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 7:38 PM విజయనగరంGeneral
క్యాడర్ తో సమీక్షా సమావేశం నిర్వహించిన MLA - Udayam
చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు శనివారం వారి క్యాంపు కార్యాలయంలో టీడీపీ క్యాడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శ్రేణులను సన్నద్ధం చేయాలని, ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ డోర్‌ టూ డోర్‌ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు పాల్గన్నారు.

Comments

G
Loading comments...