Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వారీ ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:24 AM విశాఖపట్నంGeneral
క్వారీ ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి  - Udayam
అనకాపల్లి జిల్లా మాకవరం క్వారీలో డ్రిల్లింగ్‌కు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. వర్షంతో రహదారి బురదగా మారడంతో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న ముగ్గురిలో తుమ్మపాల నాగేశ్వరరావు (36), ప్రధాని మాధవ్‌ (32) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Comments

G
Loading comments...