వార్తలకు తిరిగి వెళ్లండి

విద్య , వైద్య , ఆర్ధిక రంగాలలో ఏపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాజాం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ మండిపడ్డారు.
శుక్రవారం రాజాం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రబుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం అయిందని, విద్యారంగం కుదేలైందని, పాఠశాలల్లో వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగులను దగా చేశారని, వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అన్నారు.
Comments
Loading comments...

