వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
సాలూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఎవరు పోటీ చేసినా మూడు పార్టీల నాయకులు కలిసి విజయం కోసం కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

