వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవాన్ష్తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథుడు జ్ఞానం , వివేకం , విజయానికి ప్రతీక అని తెలిపారు.
వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని విఘ్నాలు తొలగి , ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని , తెలుగు జాతి వర్ధిల్లాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

