వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రేగడి ఆముదాలవలస మండలం బూరాడ PHC లో గురువారం ఆశా , వాలంటీర్లకు కుష్టు వ్యాది నిర్మూలనపై శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య అదికారులు రీనా చౌదరీ , లిఖిత మాట్లాడుతూ సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం పై 14 రోజులు పాటు ప్రతి గ్రామంలో సర్వే జరుగుతుందని తెలిపారు. శరీరంపై స్పర్శ లేని వారిని గుర్తించి ఉచిత వైద్యం చేయించాలన్నారు.
Comments
Loading comments...

