Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుశా క్షిపణి తొలి విజయవంతమైన పరీక్ష

కృష్ణ మూర్తి Jul 23, 2026 8:33 PM అల్ ఇండియా about 1 hour ago
కుశా క్షిపణి తొలి విజయవంతమైన పరీక్ష - Udayam Digital
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన దీర్ఘ శ్రేణి భూమి నుంచి గగనతలానికి ప్రయోగించే ‘కుశా’ క్షిపణి తొలి ప్రయోగం ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతమైంది. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు, భారీ శత్రు విమానాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ విజయంతో భారత్ వైమానిక రక్షణలో కీలక మైలురాయి సాధించిందన్నారు.

Comments

G
Loading comments...