Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలంలో ఐక్యరాజ్యసమితి సభ్యుల పర్యటన

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 8:44 PM విజయనగరంGeneral
కురుపాం మండలంలో ఐక్యరాజ్యసమితి సభ్యుల పర్యటన - Udayam
ఐక్య రాజ్య సమితి (United Nations) ఆఫీస్ ఆఫ్ ఇంటర్నల్ ఓవర్సైట్ సర్వీసెస్ (OIOS)కు చెందిన కరోలిన్ కురియా, జోసెఫిన్ బుధవారం కురుపాం మండలంలో పర్యటించారు. మండలంలోని ఆగం గూడ, తిత్తిరి పంచాయతీ పరిధిలోని బొడ్డమను, దూళికుప్ప గ్రామాను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం, ఔషధ మొక్కల సాగు, సేంద్రియ పంటల సాగును పరిశీలించారు.

Comments

G
Loading comments...