Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ లోపు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు నింపాలి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:58 AM కర్నూలుGeneral
నవంబర్‌ లోపు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు నింపాలి - Udayam
కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా నవంబర్‌ 20లోపు అన్ని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నింపాలని కలెక్టర్‌ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. తాగునీటి పరిస్థితి, రిజర్వాయర్లు, ట్యాంకుల్లో నీటి నిల్వలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌ సూచించారు.

Comments

G
Loading comments...