వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో 65, నంద్యాల జిల్లాలో 21 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 పోస్టులను జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా భర్తీ చేయనున్నారు.
సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన 25–45 ఏళ్ల మహిళలకు, పదో తరగతి అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన ఆశా కార్యకర్తకు నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది.
Comments
Loading comments...

