Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ పనులకు మరో ఏడాది

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:16 AM కర్నూలుGeneral
రీహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ పనులకు మరో ఏడాది - Udayam
కర్నూలులో నిర్మిస్తున్న ‘కోచ్‌ మిడ్‌లైఫ్‌ రీహాబిలిటేషన్‌’ వర్క్‌షాప్‌ పనులు వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తికావని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. 2026లోనే ప్రారంభమవుతుందని భావించిన ప్రాజెక్టు తాజాగా వాయిదా పడింది. 2014లో శంకుస్థాపన చేసిన ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గురువారం సికింద్రాబాద్‌లో ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వచ్చింది.

Comments

G
Loading comments...