వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీగా జి. సీతారామారావును నియమిస్తూ ఏసీబీ డీజీపీ అతుల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కడప రేంజ్ నుంచి బదిలీపై ఆయన కర్నూలుకు రానున్నారు. డీఎస్పీ సోమన్న పదోన్నతితో ఖాళీ అయిన స్థానంలో సీతారామారావు బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

